Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు షాక్.. ఏంటది?

Webdunia
శనివారం, 3 జూన్ 2023 (12:46 IST)
హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు షాకిచ్చింది. ఇప్పటికే మెట్రో ప్రయాణ ఛార్జీల్లో ఎల్ అండ్ టీ సంస్థ కోత విధించింది. తాజాగా మెట్రో స్టేషన్‌లలో టాయిలెట్స్‌కు కూడా ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. 
 
ఇప్పటివరకు స్టేషన్లలో వుండే పబ్లిక్ టాయిలెట్స్‌కు ఎలాంటి ఛార్జీలు లేవు. కానీ ఇకపై వాటికి కూడా ఛార్జీలు వసూలు చేయాలని ఎల అండ్ టీ నిర్ణయించింది. 
 
రానున్న రోజుల్లో హైదరాబాద్‌లోని అన్నీ మెట్రో స్టేషన్లలోని టాయిలెట్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి... వాటిని ఉపయోగించుకునే ప్రయాణీకుల వద్ద ఛార్జీలు వసూలు చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments