Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో నేటితో ముగియనున్న 'భారత్ జోడో యాత్ర'

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (13:27 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడా యాత్ర సాఫీగా సాగిపోతోంది. ఇందులోభాగంగా, ప్రస్తుతం తెలంగాణాలో ఈ యాత్ర కొనసాగుతోంది. ఇది సోమవారంతో తెంలగాణాలో ముగియనుంది. గత నెల 23వ తేదీన కర్నాటక రాష్ట్రం నుంచి తెలంగాణాలోకి అడుగుపెట్టిన విషయం తెల్సిందే. ఈ యాత్ర నవంబరు 7వ తేదీతో తెలంగాణాలో ముగియనుంది. 
 
ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరు వద్ద రాహుల్ గాంధీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు తరలివస్తున్నారు. సభ అనంతరం మహారాష్ట్రలోని దెగ్లూర్‌లో రాహుల్ పాదయాత్ర ప్రవేశిస్తుంది. 
 
తెలంగాణాలో మేనూరు ద్దే పాదయాత్ర ముగుస్తుంది. దీంతో టీపీసీసీ కమిటీ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించనుంది. సుమారు లక్ష మందికిపైగా జనాలతో రాహుల్ గాంధీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాహుల్ గాంధీకి వీడ్కోలు పలకాలని టీపీసీసీ భావిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

Niharika: సంగీత్ శోభన్ హీరోగా మరో సినిమాను నిర్మిస్తోన్న నిహారిక కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments