చేప ప్రసాదం పంపిణీ.. బత్తిని హరినాథ్ గౌడ్ మృతి

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2023 (12:20 IST)
ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేసిన ప్రముఖ బత్తిని సోదరుల్లో ఒకరైన బత్తిని హరినాథ్ గౌడ్ హైదరాబాద్‌లో కన్నుమూశారు. 84 ఏళ్ల హరినాథ్ గౌడ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. ఇది బుధవారం రాత్రి అతని మరణానికి దారితీసింది. 
 
హరినాథ్ గౌడ్ పేరు చేప ప్రసాదం పంపిణీ చేయడం బాగా పాపులర్. ప్రతి సంవత్సరం మృగశిర కార్తీక నాడు హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిని కుటుంబం చేప మందు పంపిణీ చేస్తుంది. ఈ కార్యక్రమం తెలంగాణలో జరుగుతుంది. ఈ చేప ప్రసాదం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో చేరకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya: గురు శిష్యుల సంబంధంగా సూర్య చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్

ఊరి మట్టినే ఆయుధంగా మలచి పోరాడిన వ్యక్తి కథగా పళ్లిచట్టంబి

సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పనున్న హీరోయిన్ త్రిష?

Naga Shaurya: బ్యాడ్ బాయ్ కార్తీక్ తో నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను : నాగశౌర్య

చెన్నైలో బుల్లితెర నటి ఆత్మహత్య - భర్తతో వీడియో కాల్‌ చేసిన తర్వాత...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హెచ్చరిక: అందరి దృష్టిని ఆకర్షించేలా తన లేటెస్ట్ కలెక్షన్‌ను రూపొందించిన మోచీ

UP Woman Scripts History: ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ వరకు సైకిల్ యాత్ర.. దివ్య సింగ్ రికార్డ్ (video)

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

తర్వాతి కథనం
Show comments