Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేప ప్రసాదం పంపిణీ.. బత్తిని హరినాథ్ గౌడ్ మృతి

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2023 (12:20 IST)
ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేసిన ప్రముఖ బత్తిని సోదరుల్లో ఒకరైన బత్తిని హరినాథ్ గౌడ్ హైదరాబాద్‌లో కన్నుమూశారు. 84 ఏళ్ల హరినాథ్ గౌడ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. ఇది బుధవారం రాత్రి అతని మరణానికి దారితీసింది. 
 
హరినాథ్ గౌడ్ పేరు చేప ప్రసాదం పంపిణీ చేయడం బాగా పాపులర్. ప్రతి సంవత్సరం మృగశిర కార్తీక నాడు హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిని కుటుంబం చేప మందు పంపిణీ చేస్తుంది. ఈ కార్యక్రమం తెలంగాణలో జరుగుతుంది. ఈ చేప ప్రసాదం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో చేరకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments