Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వాపై కేసు నమోదు

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (11:59 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించిన అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై అస్సాం ముఖ్యమంత్రి హిమాంత్ బిశ్వ శర్మపై హైదరాబాద్ నగరంలో కేసు నమోదైంది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు అస్సాం సీఎంపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
 
రాహుల్ గాంధీ డీఎన్‌ఏను టెస్ట్ చేయాలన్న హిమాంత్ బిశ్వా అహంకారపూరిత వ్యాఖ్యలు మహిళను అవమానపరిచేలా, కించపరిచేలా ఉన్నాయని, అందువల్ల ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సోమవారం చేసిన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
పైగా, తన ఫిర్యాదు తర్వాత అస్సాం ముఖ్యమంత్రిపై కేసు పెట్టకపోతే పోలీస్ స్టేషన్‌ను ముట్టడిస్తామని రేవంత్ రెడ్డి పోలీసులకు తెలిపారు. దీంతో దిగివచ్చిన పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. మొత్తం మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments