Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయక చతుర్థి.. మాంసం విక్రయాలు నిలిపివేతపై ఓవైసీ ఫైర్

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (10:01 IST)
వినాయక చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ నెల 31న మాంసం విక్రయాలు నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. 
 
మాంసం విక్రయాల్ని నిషేధించే నిర్ణయం ప్రభుత్వానికి మంచిదే కావొచ్చునని తెలిపారు. కానీ, దీనిపై ఆధారపడి జీవిస్తున్న ఎంతోమందికి ఇబ్బంది కలిగిస్తుందని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
వినాయక చవితి సందర్భంగా బెంగళూరు పరిధిలోకి వచ్చే ప్రతి మాంసం విక్రయ కేంద్రాన్ని, కబేళాల్ని మూసివేయాలని ఇటీవలే బెంగళూరు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments