Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయక చతుర్థి.. మాంసం విక్రయాలు నిలిపివేతపై ఓవైసీ ఫైర్

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (10:01 IST)
వినాయక చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ నెల 31న మాంసం విక్రయాలు నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. 
 
మాంసం విక్రయాల్ని నిషేధించే నిర్ణయం ప్రభుత్వానికి మంచిదే కావొచ్చునని తెలిపారు. కానీ, దీనిపై ఆధారపడి జీవిస్తున్న ఎంతోమందికి ఇబ్బంది కలిగిస్తుందని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
వినాయక చవితి సందర్భంగా బెంగళూరు పరిధిలోకి వచ్చే ప్రతి మాంసం విక్రయ కేంద్రాన్ని, కబేళాల్ని మూసివేయాలని ఇటీవలే బెంగళూరు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments