Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచలోహ విగ్రహాల పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

Webdunia
మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (21:12 IST)
పంచలోహ విగ్రహాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్‌కి చెందిన దేవేంద్ర, జాన్, అష్రఫ్, ప్రేమ్ చంద్ గుప్త అనే నలుగురు ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్ పోలుసులు అదుపులోనికి తీసుకున్నారు.
 
నాగమణి రాయి, దుర్గామాత విగ్రహాలను కొనుగోలు చేసి పూజ చేస్తే కోట్లు సంపాదిస్తారని ప్రజలను నమ్మించి, ఈ రెండు విగ్రహాలని కోటి రూపాయలకు అమ్మకానికి పెట్టారు.
 
టాస్క్ ఫోర్స్ పోలీసులుకు సమాచారం రావడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు. కాకినాడలో అమ్మవారి విగ్రహం తయారు చేయించి హైదరాబాదులో అమ్మకానికి పెట్టారు ఈ ముఠా సభ్యులు. 30 కిలోల అమ్మవారు విగ్రహంతో పాటు నాగమణి రాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments