Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచలోహ విగ్రహాల పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

Webdunia
మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (21:12 IST)
పంచలోహ విగ్రహాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్‌కి చెందిన దేవేంద్ర, జాన్, అష్రఫ్, ప్రేమ్ చంద్ గుప్త అనే నలుగురు ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్ పోలుసులు అదుపులోనికి తీసుకున్నారు.
 
నాగమణి రాయి, దుర్గామాత విగ్రహాలను కొనుగోలు చేసి పూజ చేస్తే కోట్లు సంపాదిస్తారని ప్రజలను నమ్మించి, ఈ రెండు విగ్రహాలని కోటి రూపాయలకు అమ్మకానికి పెట్టారు.
 
టాస్క్ ఫోర్స్ పోలీసులుకు సమాచారం రావడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు. కాకినాడలో అమ్మవారి విగ్రహం తయారు చేయించి హైదరాబాదులో అమ్మకానికి పెట్టారు ఈ ముఠా సభ్యులు. 30 కిలోల అమ్మవారు విగ్రహంతో పాటు నాగమణి రాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9- ఓటింగ్ ట్రెండ్స్- డేంజర్ జోన్‌లో ఎవరు?

శివకార్తికేయన్‌పై రజనీకాంత్ ప్రశంసలు.. యాక్షన్ హీరో అయిపోయావంటూ కితాబు

Thaman: తెలుగు ఇండియన్ ఐడల్ షో గల్లీ టు గ్లోబల్ అయింది : అల్లు అరవింద్

కానిస్టేబుల్ ట్రైలర్ విశేష స్పందనతో సినిమాపై నమ్మకం వచ్చింది : వరుణ్ సందేశ్

Pooja Hegde: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే మ్యాజికల్ కెమిస్ట్రీ తో వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments