Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాక్టర్‌ నడపడంలో పోటీపడుతున్న అన్నా చెల్లి

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (12:52 IST)
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైఎస్. షర్మిళలు ఇపుడు ట్రాక్టర్లు నడపడంలో పోటీ పడుతున్నారు. ఇటీవల వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ సీఎం జగన్ ట్రాక్టర్ నడిపారు. ఇపుడు ఆయన చెల్లి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిళ కూడా ట్రాక్టర్ నడిపారు. ప్రస్తుతం ఆమె ప్రజా ప్రస్థానం పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర సాగిస్తున్న విషయం తెల్సిందే.
 
ప్రస్తుతం ఆమె సాగిస్తున్న పాదయాత్ర ఖమ్మం జిల్లా వైరా మండలంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా గన్నవరం గ్రామంలో ఆమె తండ్రి వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత గ్రామ ప్రజల కోరిక మేరకు తలపాగా చుట్టి ట్రాక్టర్ నడిపారు. గన్నవరం నుంచి ఖానాపూర్ గ్రామం వరకు ఆమె ట్రాక్టర్ నడిపి అభిమానులను, రైతులను ఆనందపరిచారు. ఇపుడు షర్మిల ట్రాక్టర్ నడిపిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments