ఇవాళ మరో ముగ్గురికి కరోనా పాజిటివ్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (22:06 IST)
కరీంనగర్ జిల్లా పరిధిలో కరోనా వైరస్ పరిస్థితి గురించి జిల్లా కలెక్టర్ శశాంక వివరించారు. "ఢిల్లీ నిజాముద్దీన్ మత ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో జిల్లా నుండి 19 మందిని గుర్తించాం. వీరిలో అందరికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11 మందికి నెగటివ్, ముగ్గురికి పాజిటివ్, మరో ఐదు మంది ఫలితాలు రావాల్సి ఉంది. 
 
జిల్లాలో ఇంకా ఎవరైనా ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనల్లో పాల్గొన్నవారు ఉంటే స్వచ్ఛందంగా ముందుకు రావాలి. వారితో సన్నిహితంగా కలిసి తిరిగిన వారున్నా దయచేసి  అధికారులకు సమాచారం ఇవ్వాలి. లేకపోతే వీరి ద్వారా అనేకమందికి వైరస్ సోకే అవకాశం ఉంది. 
 
జిల్లాలో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వుంటే నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరీక్షలు చేయించుకోవాలి" అని కోరారు. కాగా తెలంగాణలో ఈ రోజు 27 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments