తెలంగాణాలో మరో మంకీపాక్స్ కేసు గుర్తింపు

Webdunia
బుధవారం, 27 జులై 2022 (08:54 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరో మంకీపాక్స్ కేసు వెలుగు చూసింది. ఖమ్మంలో ఈ కేసును గుర్తించారు. దీంతో జిల్లా వాసుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. వైద్య వర్గాల మేరకు ఆరముంపుల ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి స్థానికంగా ఉండే గ్రానైట్ కంపెనీలు పని చేస్తున్నాడు. ఈయన గత మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరాడు. ఆ తర్వాత అతని శరీరంపై బొబ్బలు రావడాన్ని వైద్యులు గుర్తించారు. ఆ వెంటనే ఆ వ్యక్తిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
గత మూడు రోజులుగా తీవ్ర జ్వరం, శరీరంపై దద్దుర్లు రావడంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రి వైద్యులు మంకీపాక్స్‌ వైరస్‌గా ప్రాథమికంగా ఓ నిర్థారణకు వచ్చి అక్కడ నుంచి హైదరాబాద్ నగరంలోని ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. అలాగే, అతనితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించే పనిలో జిల్లా వైద్యాధికారులు నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

నారీ నారీ నడుమ మురారి టికెట్లు ఎంఆర్‌పీ ధరలకే : నిర్మాత అనిల్ సుంకర

మీకే చెప్పేది, మా ఇద్దర్నీ వీడియో తీయొద్దు: ఫోటోగ్రాఫర్లపై కృతి సనన్ ఆగ్రహం

Maruti: రాజా సాబ్ గా ప్రభాస్ ని కొత్తగా చూపించాననే ప్రశంసలు వస్తున్నాయి : మారుతి

సుమతీ శతకం నుండి అమర్దీప్ చౌదరి డాన్స్ తో తొలి సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వీక్యురా రీస్కల్ప్ట్

తర్వాతి కథనం
Show comments