Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మల్ జిల్లాలో మరో ముగ్గురికి కరోనా వైరస్ నిర్ధారణ

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (21:30 IST)
నిర్మల్ జిల్లాలో మరో ముగ్గురికి కరోనా వ్యాధి నిర్ధారణ అయినట్లు జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. కోవిడ్19 వ్యాధి నిర్ధారణ నిమిత్తం 97 మంది రక్త నమూనాలు (శాంపుల్) హైదరాబాద్‌కు పంపగా అందులో నుండి 35 శాంపుళ్లకు ఆదివారం ఫలితాలు రాగా అందులో ఒక్కరికి మాత్రమే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని మిగతా 34 శాంపిల్స్ నెగటివ్ రావడం జరిగిందని అన్నారు.
 
సోమవారం రోజున ముగ్గురికి (నిర్మల్ పట్టణంలో ఒకరికి, భైంసా పట్టణంలో ఒకరికి, నర్సాపూర్ జి మండలం చాక్ పల్లి  గ్రామానికి చెందిన ఒకరికి) కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా 30 మందికి నెగటివ్ రిజల్ట్స్ వచ్చాయని, ఈరోజు సోమవారం  అదనంగా 43 శాంపిల్స్‌ను హైదరాబాదు పంపడం జరిగిందన్నారు. 
 
జిల్లాలో మొత్తం 140 మంది శాంపిల్స్ హైదరాబాదుకు పంపగా అందులో నుండి ఇప్పటి వరకు 64 శాంపుల్ నెగటివ్ రాగా, నాలుగు పాజిటివ్, ఇంకా 72 శాంపుల్ ఫలితాలు రావాల్సి ఉందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments