తెలంగాణ అసెంబ్లీలో అక్బరుద్దీన్‌కు కోపమొచ్చింది, ఎందుకంటే?

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (21:44 IST)
తెలంగాణా అసెంబ్లీ కాస్త అట్టుడిగింది. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలో అసెంబ్లీలో ఎక్కువగా ఉన్నా ఒకే ఒక్క ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కారణంగా అసెంబ్లీ కాస్త రచ్చరచ్చగా మారింది. చివరకు సిఎం చంద్రశేఖర్ రావు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
నూతన రెవిన్యూ విధానాన్ని తెలంగాణా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు కెసిఆర్. సుమారుగా గంటన్నరపాటు సుధీర్ఘంగా ప్రసంగించారాయన. ఆ తరువాత అక్బరుద్దీన్ ఒవైసీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గత ఆరు నెలల నుంచి కరోనాతో ఇబ్బంది పడుతున్నాం.
 
ప్రాణాలకు తెగించి వర్కర్లు, డాక్టర్లు, పోలీసులు పనిచేస్తున్నారు. వారి ప్రస్తావన కనీసం తీసుకొచ్చారా సిఎం మీరు అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. అంతేకాదు ఆర్థిక శాఖామంత్రి ఈటెల రాజేందర్ పైనా ఆరోపణలు చేశారు అక్బరుద్దీన్ ఒవైసీ. అసలు వీళ్ళా మంత్రులంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. పది నిమిషాల పాటు అసెంబ్లీ కాస్త రచ్చరచ్చగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

akhanda 2 Update: అఖండ 2 విడుదల కాకపోవటంతో ఎగ్జిబిటర్స్ చాలా నష్టపోయారు : నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments