Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంటిబిడ్డలను చంకనేసుకుని ముద్దుముద్దుగా ఆడించిన రోజా?

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (21:38 IST)
యే.. రౌడీ పిల్ల.. ఇంద ఇవి తీసుకో. నువ్వు ఆరోగ్యంగా, బలంగా ఉండేందుకు ఇవి నీకు ఉపయోగపడుతాయంటూ ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా చిన్నపిల్లలతో ముద్దుముద్దుగా మాట్లాడారు. ప్రభుత్వం తరపున వారికి పోషకాహారాలను అందజేశారు.
 
చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం కాయం గ్రామంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రారంభించారు ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా. ఈ సందర్భంగా ఆమె చిన్నారులను చంకనేసుకుని వారితో తమాషాగా మాట్లాడుతూ కనిపించారు. ముద్దుముద్దుగా కనిపిస్తున్న పిల్లలను పైకెత్తుకుని కాసేపు ఆడించారు.
 
రాష్ట్రప్రజల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రోజా చెప్పారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లల సంరక్షణే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సంపూర్ణ పోషణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Vamsi: సినిమా బాగుంటే చూస్తారు, రివ్యూర్ల రాతలు వల్లకాదు : నాగవంశీ ఫైర్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments