Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంటిబిడ్డలను చంకనేసుకుని ముద్దుముద్దుగా ఆడించిన రోజా?

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (21:38 IST)
యే.. రౌడీ పిల్ల.. ఇంద ఇవి తీసుకో. నువ్వు ఆరోగ్యంగా, బలంగా ఉండేందుకు ఇవి నీకు ఉపయోగపడుతాయంటూ ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా చిన్నపిల్లలతో ముద్దుముద్దుగా మాట్లాడారు. ప్రభుత్వం తరపున వారికి పోషకాహారాలను అందజేశారు.
 
చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం కాయం గ్రామంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రారంభించారు ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా. ఈ సందర్భంగా ఆమె చిన్నారులను చంకనేసుకుని వారితో తమాషాగా మాట్లాడుతూ కనిపించారు. ముద్దుముద్దుగా కనిపిస్తున్న పిల్లలను పైకెత్తుకుని కాసేపు ఆడించారు.
 
రాష్ట్రప్రజల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రోజా చెప్పారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లల సంరక్షణే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సంపూర్ణ పోషణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments