వణికిస్తున్న చలి.. అదిలాబాద్‌లో 4.8 డిగ్రీలు

Webdunia
ఆదివారం, 23 డిశెంబరు 2018 (10:42 IST)
తెలంగాణా రాష్ట్రంలోని పలు ప్రాంతాలను చలి వణికిస్తోంది. ముఖ్యంగా అదిలాబాద్, హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో చలి తీవ్రంగా ఉంది. ఉదయం వేళ గ్రామాలు, పట్టణాల్లో పొగమంచు కమ్ముకుంటోంది. ఆదిలాబాద్ వాసుల్ని చలి మరింతగా వణికిస్తోంది. 
 
ఈ జిల్లాలో శనివారం ఈ సీజన్‌లోనే అతి తక్కువగా 4.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రత దృష్ట్యా కలెక్టర్ కార్యాలయం, పభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల వేళల్లో మార్పులు చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడ్రోజులుగా పొగమంచు కమ్మేసింది. ఉత్తరాది నుంచి చలిగాలులు వీస్తుండటం వల్ల జనం ఇబ్బంది పడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: దీపావళి శుభాకాంక్షలతో అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments