Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్నింగ్ ఇద్దామని వెళితే స్నేహితుడితో కలిసి రేప్ చేసిన ప్రియుడు

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (12:34 IST)
గాఢంగా ప్రేమించానన్నాడు. దీంతో ఆమె నమ్మింది. అయితే ప్రేమతో పాటు శారీరక సంబంధం పెట్టుకున్నామన్నారు. అందుకే ఒప్పుకోలేదు. వారంరోజుల నుంచి అతని నుంచి ఒత్తిడి ఎక్కువైంది. అయినా ఆ యువతి ఒప్పుకోలేదు. దీంతో ప్రియుడు తన స్నేహితుడితో కలిసి ప్రియురాలిపై అత్యాచారం చేశాడు.
 
తెలంగాణా రాష్ట్రం యాదాద్రి జిల్లాలోని మోటకొండూరు మండలం కాటేపల్లికి గ్రామానికి చెందిన రవి అదే ప్రాంతానికి చెందని ఒక యువతి సంవత్సరంగా ప్రేమించుకుంటున్నారు. రవిపై గాఢంగా ప్రేమిస్తున్నాడని నమ్మింది యువతి.
 
అతను ఎక్కడికి పిలిస్తే అక్కడకు వచ్చేది. అయితే ఎలాగో పెళ్ళి చేసుకుందాం కదా శారీరకంగా కలుద్దామని వారం రోజుల నుంచి ప్రియురాలిని ఒలవంతం చేయడం ప్రారంభించాడు రవి. అందుకే ఆమె ఒప్పుకోలేదు. ఇంటికి వెళ్ళినా ఫోన్లు చేస్తూనే ఉండేవాడు.
 
దీంతో  నిన్న మధ్యాహ్నం ప్రియుడికి వార్నింగ్ ఇద్దామని వెళ్ళింది ప్రియురాలు. అయితే తన స్నేహితుడు తేజతో కలిసి ప్రియురాలిపై అత్యాచారం చేశాడు రవి. ఆ తరువాత ఆమెను అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments