Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకుని పరీక్ష రాసిన యువతి

సూర్యాపేట జిల్లా కోదాడ పట్నంలోని కె.ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 102 జ్వరంతో బాధపడుతూ పోలీస్ ప్రిలిమినరీ అర్హత పరీక్ష హాజరైంది ఓ యువతి.

Webdunia
ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (16:46 IST)
సూర్యాపేట జిల్లా కోదాడ పట్నంలోని కె.ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 102 జ్వరంతో బాధపడుతూ పోలీస్ ప్రిలిమినరీ అర్హత పరీక్ష హాజరైంది ఓ యువతి. పరీక్ష హాల్లోనే సెలైన్ బాటిల్ పెట్టుకుని పరీక్ష రాస్తున్న విషయం తెలుసుకున్న కోదాడ డిఎస్పి సుదర్శన్ రెడ్డి పరీక్ష హాలుకు వచ్చి ఆమె అంకితభావాన్ని మెచ్చుకున్నారు.
 
ఆమె పోలీసు పరీక్షల్లో ఉత్తీర్ణురాలవ్వాలని తోటివారు కోరుకున్నారు. కాగా తన జీవితాశయం పోలీస్ కావాలన్నదేనంటూ ఆ యువతి వెల్లడించింది. ఆమె ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments