Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకుని పరీక్ష రాసిన యువతి

సూర్యాపేట జిల్లా కోదాడ పట్నంలోని కె.ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 102 జ్వరంతో బాధపడుతూ పోలీస్ ప్రిలిమినరీ అర్హత పరీక్ష హాజరైంది ఓ యువతి.

Webdunia
ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (16:46 IST)
సూర్యాపేట జిల్లా కోదాడ పట్నంలోని కె.ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 102 జ్వరంతో బాధపడుతూ పోలీస్ ప్రిలిమినరీ అర్హత పరీక్ష హాజరైంది ఓ యువతి. పరీక్ష హాల్లోనే సెలైన్ బాటిల్ పెట్టుకుని పరీక్ష రాస్తున్న విషయం తెలుసుకున్న కోదాడ డిఎస్పి సుదర్శన్ రెడ్డి పరీక్ష హాలుకు వచ్చి ఆమె అంకితభావాన్ని మెచ్చుకున్నారు.
 
ఆమె పోలీసు పరీక్షల్లో ఉత్తీర్ణురాలవ్వాలని తోటివారు కోరుకున్నారు. కాగా తన జీవితాశయం పోలీస్ కావాలన్నదేనంటూ ఆ యువతి వెల్లడించింది. ఆమె ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments