Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ కోసం ప్రత్యేక విమానం కొనుగోలు?

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (10:46 IST)
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత హోదాలో ముఖ్యమంత్రి కే చంద్ర శేఖర్ రావు దేశ వ్యాప్త పర్యటనల కోసం పార్టీ చార్టర్డ్ విమానాన్ని (ప్రత్యేక విమానం) కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఇందుకోసం దాదాపు 80 కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు పార్టీ సిద్ధమైంది. 12 సీట్లతో కూడిన ఈ విమానాన్ని దసరా రోజున లేదా ఆ తర్వాత ఆర్డర్ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ విమానం కొనుగోలుకు అవసరమైన డబ్బును సేకరించేందుకు విరాళాలను ఉపయోగించాలని కూడా పార్టీ నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలోనే విరాళాలు ఇచ్చేందుకు పార్టీ నేతలు పోటీపడుతున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే సొంతంగా విమానం ఉన్న రాజకీయ పార్టీగా టీఆర్‌ఎస్‌కు ప్రత్యేక గౌరవం దక్కుతుంది. సొంత విమానం ఉన్న ఏకైక పార్టీగా నిలువనుంది.

మరోవైపు, దసరా రోజు (అక్టోబర్ 5) టీఆర్‌ఎస్ శాసనసభలో కీలక నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్టీకి కొత్త పేరును వెల్లడించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments