వాట్సాప్ మిస్డ్ కాల్ డిపీ చూసి 45 ఏళ్ల వివాహిత ప్రేమలో 25 ఏళ్ల యువకుడు, ఆ తర్వాత?

Webdunia
బుధవారం, 31 మే 2023 (10:56 IST)
వివాహిత ప్రేమ విషాదంతో ముగిసింది. హయత్‌నగర్‌లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు (45) భర్త, ఇద్దరు పిల్లలతో నివాసం వుంటోంది. సుమారు ఏడాదిన్నర క్రితం ఆమె నుంచి రాజేశ్‌ సెల్ ఫోనుకు మిస్డ్ కాల్ వచ్చింది. పరస్పరం పరిచయం ఏర్పడింది. 
 
ఆమె తనకు వివాహం కాలేదని చెప్పింది. దీంతో యువకుడికి కూడా వివాహం కాకపోవడంతో ఇద్దరూ చాటింగ్ చేశారు. వారి పరిచయం ప్రేమగా మారింది. అనంతరం వాళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. 
 
ఆమె అతనిని కలిసిన ప్రతీసారీ వివాహిత అని విషయాన్ని దాచి పెట్టింది. దీంతో రాజేశ్ ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే ఆమెకు పెళ్లైందనే విషయం రాజేష్‌కు తెలిసిపోయింది. దీంతో ఆమెను దూరం పెట్టాడు. ఈ బాధను ఆమె తట్టుకోలేకపోయింది. 
 
రాజేశ్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను లిఫ్ట్ చేయలేదు. మెసేజ్ పెట్టినా స్పందించలేదు. దీంతో పురుగుల మందు తాగి ఆమె ఆత్మహత్య ప్రయత్నించింది. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ వ్యవహారం సెల్ ఫోన్ ద్వారా తెలియవచ్చింది.
 
దీన్ని తెలుసుకున్న వివాహిత కుమారుడు రాజేశ్‌ను హెచ్చరించాడు. దీంతో మనస్తాపానికి గురైన రాజేష్ పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments