Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్ మిస్డ్ కాల్ డిపీ చూసి 45 ఏళ్ల వివాహిత ప్రేమలో 25 ఏళ్ల యువకుడు, ఆ తర్వాత?

Webdunia
బుధవారం, 31 మే 2023 (10:56 IST)
వివాహిత ప్రేమ విషాదంతో ముగిసింది. హయత్‌నగర్‌లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు (45) భర్త, ఇద్దరు పిల్లలతో నివాసం వుంటోంది. సుమారు ఏడాదిన్నర క్రితం ఆమె నుంచి రాజేశ్‌ సెల్ ఫోనుకు మిస్డ్ కాల్ వచ్చింది. పరస్పరం పరిచయం ఏర్పడింది. 
 
ఆమె తనకు వివాహం కాలేదని చెప్పింది. దీంతో యువకుడికి కూడా వివాహం కాకపోవడంతో ఇద్దరూ చాటింగ్ చేశారు. వారి పరిచయం ప్రేమగా మారింది. అనంతరం వాళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. 
 
ఆమె అతనిని కలిసిన ప్రతీసారీ వివాహిత అని విషయాన్ని దాచి పెట్టింది. దీంతో రాజేశ్ ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే ఆమెకు పెళ్లైందనే విషయం రాజేష్‌కు తెలిసిపోయింది. దీంతో ఆమెను దూరం పెట్టాడు. ఈ బాధను ఆమె తట్టుకోలేకపోయింది. 
 
రాజేశ్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను లిఫ్ట్ చేయలేదు. మెసేజ్ పెట్టినా స్పందించలేదు. దీంతో పురుగుల మందు తాగి ఆమె ఆత్మహత్య ప్రయత్నించింది. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ వ్యవహారం సెల్ ఫోన్ ద్వారా తెలియవచ్చింది.
 
దీన్ని తెలుసుకున్న వివాహిత కుమారుడు రాజేశ్‌ను హెచ్చరించాడు. దీంతో మనస్తాపానికి గురైన రాజేష్ పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments