Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూత్రం వస్తుంది అర్జెంట్ అన్నాడు, బస్సు ఆపే లోపే దూకేశాడు

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (16:47 IST)
శరీరం విసర్జించేవాటిని అదిమిపెట్టడం వల్ల కొన్నిసార్లు దారుణాలు జరుగుతాయి. అలాంటిదే జరిగింది. తెలంగాణ లోని వికారాబాద్ జిల్లా లోని దౌల్తాబాద్ తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన 50 ఏళ్ల రాములు బుధవారం సాయంత్రం ముంబై వెళ్లేందుకు బస్సు ఎక్కాడు.
 
ఆ బస్సు అతడు ఎక్కిన చోట నుంచి అరగంట పాటు ప్రయాణించిన తర్వాత తనకు అర్జెంటుగా మూత్రం వస్తోందని, బస్సు ఆపాలని డ్రైవర్ కి అరిచి చెప్పాడు. సర్లే... బస్సు పక్కనే ఆపుతానని అని చెప్పేలోగానే కదిలే బస్సు నుంచి తెరిచి వున్న బస్సు ద్వారం నుంచి బయటకు దూకేశాడు.
 
అలా అతడు బలంగా దూకడంతో అతడి తల నేలను గట్టిగా కొట్టుకుంది. దానితో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments