Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య రాజస్థాన్‌లో... భర్త మరో మహిళతో హైదరాబాదులో...

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (19:09 IST)
హైదరాబాద్ లోని రామాంత్ పూర్‌లో ఉన్న న్యాయవాది క్రిష్ణమాచారి రాసలీలల బాగోతాన్ని అతని భార్య బట్టబయలు చేసింది. రామాంతపూర్ లోని ఒక అపార్టుమెంట్లో మరో మహిళతో క్రిష్ణమాచారి ఉండగా భార్య పట్టించింది. 2008 సంవత్సరంలో వింధ్యారాణి, క్రిష్ణమాచారికి వివాహం జరిగింది. ఉద్యోగరీత్యా రాజస్థాన్‌లో వింధ్యారాణి ఉండడంతో క్రిష్ణమాచారి హైదరాబాద్ లోని తన ఇంటికి సమీపంలో ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
 
బంధువులతో సహా వచ్చిన వింధ్యారాణి తన భర్త రాసలీలలను బయటపెట్టింది. దీంతో వింధ్యారాణి బంధువులు క్రిష్ణమాచారిని నిలదీశారు. అయితే క్రిష్ణమాచారి వారితో వాగ్వాదానికి దిగాడు. పోలీసులకు ఫిర్యాదు చేసుకోమంటూ తనకేం భయం లేదన్నాడు క్రిష్ణమాచారి. దీంతో వింధ్యారాణి బంధువులు క్రిష్ణమాచారి అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను కారులో ఎక్కించుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments