Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడిని చంపేసిన సపోటా గింజ... ఎలా?

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (15:22 IST)
ఆమధ్య తమిళనాడులో సమోసా గొంతులో ఇరుక్కుని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇలాంటి ఘటనే ఇప్పుడు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని మల్లాపూరులో చోటుచేసుకుంది. సపోటా పండు తింటున్న బాలుడు నోట్లో సపోటా గింజ ఇరుక్కుపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. 
 
వివరాల్లోకి వెళితే... మల్లాపురుకి చెందిన లింగా గౌడ్, సుజాతలకు ఇద్దరు కుమారులు. గౌడ్ సౌదీలో పనిచేస్తుండగా అతడి భార్య సుజాత బీడీ కార్మికురాలిగా పనిచేస్తూ ఇక్కడే వుంటోంది. సోమవారం నాడు తన విధులు ముగించుకుని వస్తూవస్తూ దారిలో తాజా సపోటా పండ్లు కనబడటంతో వాటిని కొనుగోలు చేసి తీసుకు వచ్చింది. 
 
సపోటా పండ్లతో ఆమ్మ కనబడగానే ఆమె వద్ద నుంచి ఓ సపోటా పండు తీసుకుని నాలుగేళ్ల పిల్లాడు తినేశాడు. ఐతే తింటున్న సమయంలో సపోటా పండు గింజ గొంతులో ఇరుక్కుపోవడంతో శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అతడి పరిస్థితిని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. అతడు మృత్యువాత పడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments