Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడిని చంపేసిన సపోటా గింజ... ఎలా?

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (15:22 IST)
ఆమధ్య తమిళనాడులో సమోసా గొంతులో ఇరుక్కుని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇలాంటి ఘటనే ఇప్పుడు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని మల్లాపూరులో చోటుచేసుకుంది. సపోటా పండు తింటున్న బాలుడు నోట్లో సపోటా గింజ ఇరుక్కుపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. 
 
వివరాల్లోకి వెళితే... మల్లాపురుకి చెందిన లింగా గౌడ్, సుజాతలకు ఇద్దరు కుమారులు. గౌడ్ సౌదీలో పనిచేస్తుండగా అతడి భార్య సుజాత బీడీ కార్మికురాలిగా పనిచేస్తూ ఇక్కడే వుంటోంది. సోమవారం నాడు తన విధులు ముగించుకుని వస్తూవస్తూ దారిలో తాజా సపోటా పండ్లు కనబడటంతో వాటిని కొనుగోలు చేసి తీసుకు వచ్చింది. 
 
సపోటా పండ్లతో ఆమ్మ కనబడగానే ఆమె వద్ద నుంచి ఓ సపోటా పండు తీసుకుని నాలుగేళ్ల పిల్లాడు తినేశాడు. ఐతే తింటున్న సమయంలో సపోటా పండు గింజ గొంతులో ఇరుక్కుపోవడంతో శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అతడి పరిస్థితిని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. అతడు మృత్యువాత పడ్డాడు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments