Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొడవ వచ్చిందని జెసిబితో దాడి చేశాడు, అక్కడికక్కడే కుప్పకూలి..!

Webdunia
మంగళవారం, 7 జులై 2020 (18:04 IST)
వరంగల్ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తనను అకారణంగా తిట్టాడని జెసిబితో దాడి చేశాడు డ్రైవర్. దీంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు బాధితుడు. వరంగల్ జిల్లా మంగంపేట మండలం కమలాపూర్ గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. 
 
రాఘవయ్య స్థానిక రైతు. తన పొలం పక్కనే ఉన్న మరో వ్యక్తి స్థలంలో జెసిబితో వ్యక్తి పనిచేస్తున్నాడు. అయితే తన పొలానికి కట్టిన కంచెను నాశనం చేస్తున్నాడని.. జెసిబి పనుల కారణంగా తన పొలానికి కట్టిన కంచెం నాశనమైపోతోందని రాఘవయ్య ఆగ్రహం వ్యక్తం చేశాడు.
 
జెసిబి డ్రైవర్‌ను దుర్భాషలాడాడు. దీంతో జెసిబి డ్రైవర్ జెసిబితో పాటు రాఘవయ్యపై దాడి చేశాడు. జెసిబికి ముందు ఉన్న ప్రొక్లెయిన్ లాంటి పరికరంతో రాఘవయ్య తలపై బాదాడు. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గ్రామస్తులు వచ్చేలోపే జెసిబి డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments