Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే చెట్టుకు ఒకే తాడుతో ఉరి వేసుకొని ప్రేమికులు ఆత్మహత్య

అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం నర్సాపూర్.జి లో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. చావులోనూ ఇద్దరం కలిసే చనిపోవాలనుకున్న ఆ ప్రేమజంట ఒకే చెట్టకు ఒకే తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కారణాలు మాత్రం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు

Webdunia
బుధవారం, 5 సెప్టెంబరు 2018 (14:07 IST)
అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం నర్సాపూర్.జి లో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. చావులోనూ ఇద్దరం కలిసే చనిపోవాలనుకున్న ఆ ప్రేమజంట ఒకే చెట్టకు ఒకే తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కారణాలు మాత్రం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
ఐతే చెట్టుకు శవాలు వేలాడుతున్న తీరును చూస్తుంటే ఎవరైనా వారిని హత్య చేసి అలా చెట్టుకు వేలాడదీశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కాగా ఈ జంట వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments