Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఊర్కో బిడ్డా... ఎన్టీఆర్‌కు కేసీఆర్ ఓదార్పు... (ఫోటోలు)

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన హరికృష్ణ పార్థీవదేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. కాగా రేపు సాయంత్రం 4 గంటలకు నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. జూబిలిహిల్స్ లోని మహాప్రస్థానంలో

ఊర్కో బిడ్డా... ఎన్టీఆర్‌కు కేసీఆర్ ఓదార్పు... (ఫోటోలు)
, బుధవారం, 29 ఆగస్టు 2018 (17:37 IST)
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన హరికృష్ణ పార్థీవదేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. కాగా రేపు సాయంత్రం 4 గంటలకు నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. జూబిలిహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ రోజు మెహదీపట్నంలోని హరికృష్ణ నివాసంలోనే పార్థివదేహంలో వుంచుతారు.


webdunia















 















 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమిస్తున్న అమ్మాయి రాఖీ కట్టేందుకు వచ్చింది.. అంతే దూకేశాడు..