Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు హైదరాబాదు రానున్న కేంద్ర బృందం, వరద ప్రభావిత ప్రాంతాలపై పరిశీలన

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (19:46 IST)
గత కొద్ది రోజులుగా హైదరాబాదు నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో అక్కడి చెరువులు, రిజర్వాయర్లు నిండి వరద ప్రవాహం ముంచెత్తుతున్నాయి. వరద తాకిడికి ప్రజలు ముప్పుతిప్పలు పడతున్నారు. దీంతో హైదరాబాదు నగరంలో భారీగా ఆస్తినష్టం, జన నష్టం జరిగింది.
 
ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాదు నగర ప్రజలను ఆదుకోవడానికి ఆర్థిక సహాయంగా  1350 కోట్లు  కోరుతూ ప్రధానికి లేఖ వ్రాశారు. దీనికి స్పందించిన కేంద్రం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలంచేందుకు రేపు కేంద్ర బృందం హైదరాబాదు రానున్నది.
 
సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఈ బృందం హైదరాబాదులో పర్యటించనుంది. హైదరాబాదులో వర్షం మోత మళ్లీ షురూ అయ్యింది. తెల్లవారుజామునే నగరాన్ని చినుకులు పలకరించాయి. ఎల్బీనగర్, ఉప్పల్, దిల్‌సుఖ్ నగర్, సరూర్ నగర్, మొహిదీపట్నం, మాసబ్ ట్యాంక్ ప్రాంతాల్లో ఉదయాన్నే భారీ వర్షం కురిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

తర్వాతి కథనం
Show comments