యాదగిరి గుట్టలో కూలిన రెండు అంతస్తుల భవనం

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (08:54 IST)
తెలంగాణా రాష్ట్రంలోని యాదగిరిగుట్టలో శుక్రవారం రెండంతస్తుల భవనం బాల్కనీ కూలి నలుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. శ్రీరాంనగర్‌లో గుండ్లపల్లి దశరథ గౌడ్‌కు చెందిన భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో నలుగురు మృతి చెందిన ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
 
భవనం అనేక దుకాణాలు మరియు నివాస భాగాలను కలిగి ఉంది. మృతులను దశరథగౌడ్, సీహెచ్ శ్రీనివాస్, అంగటి ఉపేందర్, శ్రీనాథ్‌లుగా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేయడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

Satyaprakash: రాయలసీమ భరత్ నటించిన జగన్నాథ్ విడుదలకు సిద్ధం

Sai Durga Tej: డిస్కవర్ ఆంధ్ర టైటిల్, గ్లింప్స్ లాంఛ్ చేసిన సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments