Webdunia - Bharat's app for daily news and videos

Install App

షీ టీమ్స్ ఆధ్వర్యంలో 2కె, 5కె రన్: మార్చి 6 ఉదయం టాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (17:54 IST)
మహిళలకు ప్రతిరోజూ సురక్షితమైన వాతావరణాన్ని అందించడమే కాకుండా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని మహిళలకు ప్రత్యేక అనుభూతిని కలిగించేలా షీ టీమ్స్ హైదరాబాద్ జాగ్రత్తలు తీసుకుంటోంది.

 
'సుస్థిరమైన రేపటి కోసం ఈ రోజు లింగ సమానత్వం' అనే థీమ్‌కు అనుగుణంగా, షీ టీమ్‌లు మార్చి 6న పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్‌లో జెండర్ ఈక్వాలిటీ 2K, 5K రన్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ రెండింటిలో పాల్గొనేందుకు ఇప్పటికే పలువురు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని మార్చి 6న ఉదయం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు జెండా ఊపి ప్రారంభిస్తారు.

 
షీటీమ్స్ ఆధ్వర్యంలో రేపు 5కే, 2కే రన్ నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ మీదుగా సాగుతుండటంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు వుంటాయని ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఆంక్షలు రేపు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు వుంటాయని, వాహనదారులు గమనించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments