యువతిపై అత్యాచారం.. టీఆర్ఎస్ కౌన్సిలర్ కుమారుడు కూడా?

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (10:12 IST)
ఏపీలో వాలంటీర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన తరహాలోనే తెలంగాణలోని సూర్యాపేటలో దారుణం చోటుచేసుకుంది.

ఓ యువతికి శీతలపానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చి ఇద్దరు యువకులు ఆమెపై మూడు రోజులుగా లైంగికదాడికి పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటన లేటుగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 
 
బాధిత యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు టీఆర్ఎస్ కౌన్సిలర్‌కుమారుడిగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments