Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిపై అత్యాచారం.. టీఆర్ఎస్ కౌన్సిలర్ కుమారుడు కూడా?

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (10:12 IST)
ఏపీలో వాలంటీర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన తరహాలోనే తెలంగాణలోని సూర్యాపేటలో దారుణం చోటుచేసుకుంది.

ఓ యువతికి శీతలపానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చి ఇద్దరు యువకులు ఆమెపై మూడు రోజులుగా లైంగికదాడికి పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటన లేటుగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 
 
బాధిత యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు టీఆర్ఎస్ కౌన్సిలర్‌కుమారుడిగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments