Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 ఏళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం.. ఎక్కడంటే..?

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (09:56 IST)
కరోనా ఓవైపు జనాలకు చుక్కలు చూపిస్తుంటే.. కామాంధుల దుశ్చర్యలు ఏమాత్రం ఆగట్లేదు. దేశంలోనూ, తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో మహిళలపై వయోభేదం లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా మైనర్ బాలికపై మరో మైనర్ బాలుడు లైంగికదాడికి పాల్పడాడు. ఈ ఘటనపై ఖమ్మం జిల్లా రఘునాథపాలెం పోలీసు స్టేషన్ లో ఆదివారం రాత్రి కేసు నమోదు అయ్యింది. 
 
వివరాల్లోకి వెళితే.. రఘునాథపాలెం మండలానికి చెందిన ఓ 14 ఏండ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 16 ఏండ్ల బాలుడు శనివారం రాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లగా ఒంటరిగా ఉండటం గుర్తించి ఇంట్లోకి ప్రవేశించిన బాలుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి తిరిగి వచ్చిన తండ్రికి బాలిక విషయం చెప్పింది. దీనిపై ఆయన ఫిర్యాదు మేరకు ఆదివారం రాత్రి కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments