Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూల్ వ్యానును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - 15 మందికి గాయాలు

Webdunia
మంగళవారం, 31 జనవరి 2023 (16:34 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఎల్లారెడ్డి పేటలో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. కొందరు విద్యార్థులతో వెళుతున్న స్కూలు బస్సును ఆర్టీసీ బస్సు ఒకటి వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న సుమారు 30 మంది చిన్నారులు గాయాలయ్యాయి. 
 
ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు హుటాహుటిన గాయపడిన చిన్నారులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందిచారు. ప్రమాదానికి గల కారణాలను జిల్లా డీఈవోను అడిగి తెలుసుకున్నారు. అలాగే, గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
 
మరోవైపు, ఈ ప్రమాదంపై రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగా, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో ఫోనులో మాట్లాడి విద్యార్థుల క్షేమ సమచారం అడిగి తెలుసుకున్నారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అవసరమైతే హైదరాబాద్ నగరానికి తరలించి చికిత్స అందేలా చూడాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments