Webdunia - Bharat's app for daily news and videos

Install App

1500 మంది ఉద్యోగులపై వేటు... అంతా ఖర్చు తగ్గించడానికే..: ఓఎల్ఎక్స్

Webdunia
మంగళవారం, 31 జనవరి 2023 (16:11 IST)
OLX
ప్రపంచ వ్యాప్తంగా ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించే ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. తాజాగా ఆన్ లైన్ ట్రేడింగ్ కంపెనీ ఓఎల్ఎక్స్ కూడా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థలో 10వేల మంది పనిచేయగా.. 15 శాతం అంటే 1500 మందిని తొలగించేందుకు సిద్ధమవుతోంది. 
 
ఇందులో భారత్ లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం వున్నారు. అయితే వీరిలో ఎంతమందిని తొలగిస్తున్నారనేది ఇంకా తెలియరాలేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ఈ తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. 
 
ఆర్థిక పరిస్థితుల కారణంగా ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఓఎల్ఎక్స్  ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఈ సంస్థను 2009లో ప్రారంభించారు.
 
ప్రస్తుతం ఆన్ లైన్ సెకండ్ హ్యాండ్ వస్తువుల విక్రయంలో అగ్రస్థానంలో వుంది. ఇక ఓఎల్ఎక్స్ 2020 జనవరిలో ఓఎల్ఎక్స్ ఆటో పేరిట ప్రీ-ఓన్డ్ కార్ల  వ్యాపారాన్ని ప్రారంభించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments