Webdunia - Bharat's app for daily news and videos

Install App

రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్న యువత.. ప్రాణాలను ఫణంగా పెట్టి... (Video)

ఠాగూర్
ఆదివారం, 11 మే 2025 (10:16 IST)
కొందరు యువత రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్నారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రీల్స్ చేస్తున్నారు. ఆ తర్వాత తామోదే ఘనకార్యం చేసినట్టుగా సంబరపడిపోతున్నారు. తాజాగా ఓ యువకుడు రైలు వస్తుంటే దానికింద పడుకుని రీల్స్ చేశాడు. 
 
అమిత వేగంతో వెళుతున్న రైలు వెళుతుంటే పట్టాలపై పడుకున్నాడు. రైలు వెళ్లిన తర్వాత పైకిలేచి.. తాను ఏదో సాధించినట్టుగా తెగ సంతోషపడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ఫేమస్ కావడం కోసం యువకులు ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చితనం అంటూ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఈ వీడియోను షేర్ చేశారు. ఇలాంటి చేష్టలు యువకులకు సరదాగా అనిపించవచ్చు కానీ, జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించండి అంటూ యువతను హెచ్చరించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments