Webdunia - Bharat's app for daily news and videos

Install App

రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్న యువత.. ప్రాణాలను ఫణంగా పెట్టి... (Video)

ఠాగూర్
ఆదివారం, 11 మే 2025 (10:16 IST)
కొందరు యువత రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్నారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రీల్స్ చేస్తున్నారు. ఆ తర్వాత తామోదే ఘనకార్యం చేసినట్టుగా సంబరపడిపోతున్నారు. తాజాగా ఓ యువకుడు రైలు వస్తుంటే దానికింద పడుకుని రీల్స్ చేశాడు. 
 
అమిత వేగంతో వెళుతున్న రైలు వెళుతుంటే పట్టాలపై పడుకున్నాడు. రైలు వెళ్లిన తర్వాత పైకిలేచి.. తాను ఏదో సాధించినట్టుగా తెగ సంతోషపడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ఫేమస్ కావడం కోసం యువకులు ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చితనం అంటూ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఈ వీడియోను షేర్ చేశారు. ఇలాంటి చేష్టలు యువకులకు సరదాగా అనిపించవచ్చు కానీ, జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించండి అంటూ యువతను హెచ్చరించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments