Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ ఉచిత ప్రయాణ ఎఫెక్టు : జట్టుపట్టుకుని.. పిడిగుద్దులతో కొట్టుకున్న మహిళలు...

Webdunia
సోమవారం, 1 జనవరి 2024 (18:17 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం మహిళల మధ్య చిచ్చురేపింది. ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు చితక్కొట్టుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులో ఆక్యుపెన్సీ గతంలో కంటే బాగా పెరిగింది. ఈ క్రమంలో పలు చోట్ల గొడవలు కూడా జరుగుతున్నాయి. 
 
తాజాగా జహీరాబాద్ నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ముగ్గురు, నలుగురు మహిళలు సీట్ల కోసం దారుణంగా కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టి వెరల్ మారింది. మహిళలు తిట్టుకోవడం, జట్టుపట్టుకుని మరీ కొట్టుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది.
 
సోమవారం ఉదయం జహీరాబాద్ నుంచి సంగారెడ్డి వెళుతున్న బస్సులో చాలా మంది జనం ఎక్కారు. కొంతమంది కూర్చోవడానికి సీటు దొరకని పరిస్థితి. ఈ క్రమంలో సీటు కోసం మహిళలు పోటీపడ్డారు. కొంతమంది కర్చీఫ్ వేసుకోగా, మరికొంతమంది కిటికీ నుంచి బస్సులోకి ఎక్కారు. ఈ క్రమంలో మగ్గురు నలుగురు మహిళలు కొట్టుకున్నారు. వారిని ఆపేందుకు తోటి ప్రయాణికులు ప్రయత్నించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments