Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ కోసం కాలు జారి కాలువలో పడిన మహిళ (Video)

ఐవీఆర్
శనివారం, 31 ఆగస్టు 2024 (13:59 IST)
తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షం సమయంలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలి. ఐతే కొంతమంది వర్షంలో కాస్త ప్రకృతి అందాల మధ్య సెల్ఫీలు కోసం ప్రయత్నించి ప్రమాదంలో పడుతున్నారు. ఇలాంటి ఘటన ఒకటి జరిగింది.
 
తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ వేములపల్లి కేంద్రంలోని నాగార్జున సాగర్ ఎడమ కాల్వ మీదుగా హైదరాబాదు నుంచి మిర్యాలగూడకు ఓ కుటుంబం వెళుతోంది. ఐతే కాల్వ ఒడ్డున సెల్ఫీ తీసుకోవాలనే సరదా ఓ మహిళకు ప్రమాదాన్ని తెచ్చింది. మరీ కాలువ ఒడ్డుకు వెళ్లి సెల్ఫీ తీసుకునే క్రమంలో ఆమె కాలు జారి కాలువలో పడిపోయింది. వెంటనే గమనించిన స్థానికులు ఆమెను తాళ్ల సహాయంతో కాపాడారు. సుమారు 40 నిమిషాల పాటు కాలువలో స్థానికులు ప్రాణాలొడ్డి ఆమెను కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments