Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమారుడి పుట్టినరోజు.. బంగారు గొలుసు కోసం మహిళ ఆత్మహత్య

సెల్వి
గురువారం, 1 ఫిబ్రవరి 2024 (10:48 IST)
కుమారుడి పుట్టినరోజు చేయలేదనే మనస్థాపంతో భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెట్ బషీరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... పెట్ బషీరాబాద్ - సుభాష్ నగర్‌లో నరసింహారెడ్డి, నాగ సత్యవేణి దంపతుల చిన్నకుమారుడు జ్ఞానేశ్వర్ పుట్టినరోజుకు బంగారు గొలుసు చేయించి వేడుకలు చేద్దామని భర్తను భార్య కోరగా.. భర్త పట్టించుకోలేదు. 
 
ఇంకా తర్వాత చూద్దామనడంతో మనస్తాపానికి గురైన నాగ సత్యవేణి ఆత్మహత్యకు పాల్పడింది. వారం రోజుల పాటు భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోంది. 
 
మంగళవారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments