మందుబాబులకు షాకింగ్ న్యూస్... 48 గంటల పాటు వైన్ షాపులకు బంద్.. కారణం?

సెల్వి
గురువారం, 10 జులై 2025 (22:35 IST)
జూలై 13 నుండి శ్రీ ఉజ్జయిని మహంకాళి జాతర సందర్భంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లోని మద్యం దుకాణాలు 48 గంటల పాటు మూసివేయబడతాయి. శ్రీ ఉజ్జయిని మహంకాళి జాతర సందర్భంగా జూలై 13న ఉదయం 6 గంటల నుండి జూలై 15న ఉదయం 6 గంటల వరకు నగరంలోని 11 పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్యం దుకాణాలు మూసివేయబడతాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ జారీ చేసిన నోటిఫికేషన్‌లో తెలిపారు. ఎవరైనా మద్యం అమ్ముతూ.. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. 
 
ఇంకా గాంధీనగర్, చిల్కలగూడ, లల్లాగూడ, వారాసిగూడ, బేగంపేట, గోపాలపురం, తుకారాంగేట్, మారేడ్‌పల్లి, మహంకాళి, రాంగోపాల్‌పేట్, మోండా మార్కెట్ వంటి 11 పోలీస్ స్టేషన్‌ల పరిధిలో మద్యం షాపులు బంద్ అవుతాయని ఆనంద్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments