Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందుబాబులకు షాకింగ్ న్యూస్... 48 గంటల పాటు వైన్ షాపులకు బంద్.. కారణం?

సెల్వి
గురువారం, 10 జులై 2025 (22:35 IST)
జూలై 13 నుండి శ్రీ ఉజ్జయిని మహంకాళి జాతర సందర్భంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లోని మద్యం దుకాణాలు 48 గంటల పాటు మూసివేయబడతాయి. శ్రీ ఉజ్జయిని మహంకాళి జాతర సందర్భంగా జూలై 13న ఉదయం 6 గంటల నుండి జూలై 15న ఉదయం 6 గంటల వరకు నగరంలోని 11 పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్యం దుకాణాలు మూసివేయబడతాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ జారీ చేసిన నోటిఫికేషన్‌లో తెలిపారు. ఎవరైనా మద్యం అమ్ముతూ.. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. 
 
ఇంకా గాంధీనగర్, చిల్కలగూడ, లల్లాగూడ, వారాసిగూడ, బేగంపేట, గోపాలపురం, తుకారాంగేట్, మారేడ్‌పల్లి, మహంకాళి, రాంగోపాల్‌పేట్, మోండా మార్కెట్ వంటి 11 పోలీస్ స్టేషన్‌ల పరిధిలో మద్యం షాపులు బంద్ అవుతాయని ఆనంద్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments