Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతును తొక్కి చంపేసిన అడవి ఏనుగు.. ఎక్కడ?

సెల్వి
గురువారం, 4 ఏప్రియల్ 2024 (10:54 IST)
తెలంగాణలోని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం ఓ రైతును అడవి ఏనుగు తొక్కి చంపినట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి పొరుగున ఉన్న మహారాష్ట్రలోకి ప్రవేశించిన మంద నుంచి విడిపోయిన ఏనుగు కౌతాల మండలం బూరేపల్లె గ్రామంలో వ్యవసాయ పొలంలో పనిచేస్తున్న రైతుపై దాడి చేసింది.
 
ఈ ఘటనలో అల్లూరి శంకర్ (45) అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలో ఏనుగు సంచారం వుండటంతో ఆ ప్రాంత ప్రజలకు బీభత్సం సృష్టించింది. తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ మోహన్ పర్గైన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మగ ఏనుగు మహారాష్ట్రలోని గడ్చిరోలి మీదుగా చత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించింది. 
 
రెండు రోజుల క్రితం గడ్చిరోలి అడవుల్లోకి ప్రవేశించిన మందలో కొంత భాగం ప్రాణహిత నదిని దాటి తెలంగాణ గ్రామంలోకి ప్రవేశించిందన్నారు. మరోవైపు మృతుడి కుటుంబానికి అటవీశాఖ రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments