Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరిపొలంలో మొసలి.. బెంబేలెత్తిపోయిన రైతులు - కూలీలు (Video)

ఠాగూర్
మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (09:00 IST)
ఈ మధ్యకాలంలో పులులు, చిరుత పులులు, సింహాలు, తోడేలు, మొసళ్లు వంటివి జనావాస ప్రాంతాల్లోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం, కంచిరావుపల్లి గ్రామ సమీపంలోని ఓ వరిపొలం మొసలు కనిపించింది. ఈ వ్యవసాయ పొలంలో భారీ మొసలు ఉన్నట్టు స్థానిక రైతులు, కూలీలు గుర్తించి భయంతో వణికిపోయారు. 
 
ఈ విషయాన్ని వనపర్తిలోని సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకుడు కృష్ణసాగర్‌కు చెప్పడంతో ఆయన బృందంతో చేరుకుని తాళ్ల సాయంతో మొసలిని చాకచక్యంగా బంధించారు. ఈ మొసలి 13 అడుగులు పొడవు, సుమారు 300 కేజీల బరువు ఉంటుందని ఆయన తెలిపారు. ఆ తర్వాత గ్రామస్థులంతా కలిసి ఆ మొసలిని బీచుపల్లి వద్ద కృష్ణానదిలో వదిలిపెట్టారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments