Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరిపొలంలో మొసలి.. బెంబేలెత్తిపోయిన రైతులు - కూలీలు (Video)

ఠాగూర్
మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (09:00 IST)
ఈ మధ్యకాలంలో పులులు, చిరుత పులులు, సింహాలు, తోడేలు, మొసళ్లు వంటివి జనావాస ప్రాంతాల్లోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం, కంచిరావుపల్లి గ్రామ సమీపంలోని ఓ వరిపొలం మొసలు కనిపించింది. ఈ వ్యవసాయ పొలంలో భారీ మొసలు ఉన్నట్టు స్థానిక రైతులు, కూలీలు గుర్తించి భయంతో వణికిపోయారు. 
 
ఈ విషయాన్ని వనపర్తిలోని సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకుడు కృష్ణసాగర్‌కు చెప్పడంతో ఆయన బృందంతో చేరుకుని తాళ్ల సాయంతో మొసలిని చాకచక్యంగా బంధించారు. ఈ మొసలి 13 అడుగులు పొడవు, సుమారు 300 కేజీల బరువు ఉంటుందని ఆయన తెలిపారు. ఆ తర్వాత గ్రామస్థులంతా కలిసి ఆ మొసలిని బీచుపల్లి వద్ద కృష్ణానదిలో వదిలిపెట్టారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments