Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జడ్జి జ్యోతిర్మయి

సెల్వి
మంగళవారం, 20 మే 2025 (12:10 IST)
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలంటేనే ప్రస్తుతం మహిళలు జడుసుకుంటున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులే ప్రసవాలకు సేఫ్ అనుకుంటున్నారు చాలామంది. అయితే వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి కె. జ్యోతిర్మయి సోమవారం వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో తన రెండవ బిడ్డకు జన్మనిచ్చారు. జ్యోతిర్మయి ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఆగస్టు 16, 2023న ఆమె అదే ఆసుపత్రిలో తన మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. 
 
జ్యోతిర్మయికి రెండూ సాధారణ ప్రసవాలే. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెంపొందించడానికి, ఆమె వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరారని ఆమె అన్నారు. జ్యోతిర్మయి తన ప్రసవానికి ప్రభుత్వ ఆసుపత్రిని ఎంచుకున్నందుకు ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ ప్రశంసించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నిహారిక కొణిదెల మూవీ ప్రారంభం

Dil Raju: సినిమా పైరసీ కంటే సోషల్ మీడియా పైరసీ దోపీడితో సమానమే : దిల్ రాజు

బట్టల రామస్వామి బయోపిక్ అంత సోలో బాయ్ హిట్ కావాలి : వివి వినాయక్

Komali Prasad: అవాస్తవాల్ని నమ్మకండి అసత్యాల్ని ప్రచారం చేయకండి - కోమలి ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments