మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఐవీఆర్
గురువారం, 27 నవంబరు 2025 (20:56 IST)
కోనసీమ కొబ్బరిచెట్లకు దిష్టి తగిలిందంటూ తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ... ఆంధ్రోళ్లే తెలంగాణలోని హైదరబాదును చూసేందుకు వస్తుంటారు. మా దిష్టి కాదు, ఇన్నేండ్లు వారి దిష్టే మా తెలంగాణకు తగిలింది. మైండ్ లెస్ మాటలు మాట్లాడేవారు కూడా ఉపముఖ్యమంత్రులవుతున్నారు. అలాంటివారు చేసే వ్యాఖ్యలపై మనం ఏం చేస్తాం అంటూ చెప్పారు. 
 
ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ... కోనసీమ కొబ్బరిచెట్లు మొండేలతో వున్నాయంటే ఎంతోమంది దిష్టి తగలడమే అన్నారు. తెలంగాణ నాయకులు కోనసీమ కొబ్బరిచెట్లతో పచ్చదనంతో ఆనందంగా వుంటారని అంటుంటారు. అలాంటి కోనసీమ పచ్చదనం ఇవాళ ఇలా తయారైందంటే ఎంతోమంది దిష్టి పెట్టారని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments