Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ నేతల జంప్ - నాగర్‌దొడ్డి వెంకట్‌రామ్‌కి గద్వాల్ పగ్గాలు

వరుణ్
ఆదివారం, 7 జులై 2024 (09:18 IST)
బీఆర్‌ఎస్‌ పార్టీ గద్వాల జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరగా, ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్‌ క్యాడర్‌లో విలీనమయ్యారు. దీంతో గద్వాల్‌ జిల్లాలో మిగిలిన బీఆర్‌ఎస్‌ నేతలు ఎవరు నాయకత్వ పగ్గాలు చేపడతారనే దానిపై చర్చలు సాగుతున్నాయి. 
 
ఉద్యమ కాలం నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌తో సన్నిహితంగా మెలిగిన నాగర్‌దొడ్డి వెంకట్‌రామ్‌ సీనియర్‌ నేతల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. గద్వాల్ జిల్లాలో నాగర్ దొడ్డి వెంకట్ రాముడుకు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు అప్పగించే ప్రయత్నాల్లో ఉన్నారు. 
 
BRS పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, కేసీఆర్‌కు సన్నిహితుడుగా, వెంకట్ రాముడు ఒక ముఖ్యమైన నాయకుడిగా ఎదిగారు. ముఖ్యంగా పార్టీలో ఆయనకున్న ప్రజాదరణ, ప్రభావం కారణంగా ఈ పదవిని ఆయనకు అందించేందుకు బీఆర్ఎస్ రంగం సిద్ధం చేస్తోంది. 
 
ముఖ్యంగా గద్వాల నియోజకవర్గంలో బీసీ సామాజికవర్గానికి చెందిన ఆయనకు ప్రస్తుత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కంటే ఎక్కువ ప్రజాదరణ ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments