Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంసానికి మరుగుతున్న కుక్కలు.. పిచ్చికుక్కను మట్టుబెట్టిన జీహెచ్ఎంసీ! (video)

సెల్వి
శుక్రవారం, 19 జులై 2024 (13:20 IST)
GHMC staff
గ్రేటర్ హైదరాబాదులో ప్రతి నిత్యం కుక్క కాటు కేసులు నమోదవుతూనే వున్నాయి. రాజధాని పరిధిలోని కొందరు చికెన్, మటన్ షాపుల నిర్వాహకులు మాంసపు వ్యర్థాలు కుక్కలకు వేస్తున్నారు. అవి నాన్ వెజ్ తిని మరిగి.. వాటికి అలవాటు పడుతున్నాయి. 
 
చికెన్, మటన్ వ్యర్థాలు దొరికిన రోజు తినే శునకాలు అవి దొరకని రోజు మాత్రం మనుషులను టార్గెట్ చేస్తున్నాయి. మాంసానికి అలవాటు పడి పసి పిల్లలపై దాడులు చేస్తున్నాయని స్థానికులు అంటున్నారు. 
 
దీనిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వీధుల్లో తిరుగుతూ.. మనుషులు కనబడితే కరిచేందుకు ఎగబడే కుక్కను జీహెచ్‌ఎంసీ సిబ్బంది మట్టుబెట్టింది. 
 
రోడ్డుపై తిరిగే ప్రతి ఒక్కరినీ కరుస్తున్న సత్యజిత్ పింకు అనే పిచ్చి కుక్కని జీహెచ్‌ఎంసీ సిబ్బంది మట్టుబెట్టింది. దీంతో స్థానికులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

Naga Vamsi: సినిమా బాగుంటే చూస్తారు, రివ్యూర్ల రాతలు వల్లకాదు : నాగవంశీ ఫైర్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments