Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంసానికి మరుగుతున్న కుక్కలు.. పిచ్చికుక్కను మట్టుబెట్టిన జీహెచ్ఎంసీ! (video)

సెల్వి
శుక్రవారం, 19 జులై 2024 (13:20 IST)
GHMC staff
గ్రేటర్ హైదరాబాదులో ప్రతి నిత్యం కుక్క కాటు కేసులు నమోదవుతూనే వున్నాయి. రాజధాని పరిధిలోని కొందరు చికెన్, మటన్ షాపుల నిర్వాహకులు మాంసపు వ్యర్థాలు కుక్కలకు వేస్తున్నారు. అవి నాన్ వెజ్ తిని మరిగి.. వాటికి అలవాటు పడుతున్నాయి. 
 
చికెన్, మటన్ వ్యర్థాలు దొరికిన రోజు తినే శునకాలు అవి దొరకని రోజు మాత్రం మనుషులను టార్గెట్ చేస్తున్నాయి. మాంసానికి అలవాటు పడి పసి పిల్లలపై దాడులు చేస్తున్నాయని స్థానికులు అంటున్నారు. 
 
దీనిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వీధుల్లో తిరుగుతూ.. మనుషులు కనబడితే కరిచేందుకు ఎగబడే కుక్కను జీహెచ్‌ఎంసీ సిబ్బంది మట్టుబెట్టింది. 
 
రోడ్డుపై తిరిగే ప్రతి ఒక్కరినీ కరుస్తున్న సత్యజిత్ పింకు అనే పిచ్చి కుక్కని జీహెచ్‌ఎంసీ సిబ్బంది మట్టుబెట్టింది. దీంతో స్థానికులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments