Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంసానికి మరుగుతున్న కుక్కలు.. పిచ్చికుక్కను మట్టుబెట్టిన జీహెచ్ఎంసీ! (video)

సెల్వి
శుక్రవారం, 19 జులై 2024 (13:20 IST)
GHMC staff
గ్రేటర్ హైదరాబాదులో ప్రతి నిత్యం కుక్క కాటు కేసులు నమోదవుతూనే వున్నాయి. రాజధాని పరిధిలోని కొందరు చికెన్, మటన్ షాపుల నిర్వాహకులు మాంసపు వ్యర్థాలు కుక్కలకు వేస్తున్నారు. అవి నాన్ వెజ్ తిని మరిగి.. వాటికి అలవాటు పడుతున్నాయి. 
 
చికెన్, మటన్ వ్యర్థాలు దొరికిన రోజు తినే శునకాలు అవి దొరకని రోజు మాత్రం మనుషులను టార్గెట్ చేస్తున్నాయి. మాంసానికి అలవాటు పడి పసి పిల్లలపై దాడులు చేస్తున్నాయని స్థానికులు అంటున్నారు. 
 
దీనిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వీధుల్లో తిరుగుతూ.. మనుషులు కనబడితే కరిచేందుకు ఎగబడే కుక్కను జీహెచ్‌ఎంసీ సిబ్బంది మట్టుబెట్టింది. 
 
రోడ్డుపై తిరిగే ప్రతి ఒక్కరినీ కరుస్తున్న సత్యజిత్ పింకు అనే పిచ్చి కుక్కని జీహెచ్‌ఎంసీ సిబ్బంది మట్టుబెట్టింది. దీంతో స్థానికులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments