Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యుత్ బిల్లులు చెల్లించాలన్న సిబ్బంది.. ముష్టిఘాతాలు కురిపించిన కిక్ బాక్సర్ (Video)

వరుణ్
శుక్రవారం, 19 జులై 2024 (13:14 IST)
హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్‌లో విద్యుత్ సిబ్బందిపై యువకుడు ఒకరు ముష్టిఘాతాలు కురిపించాడు. విద్యుత్ బకాయిలు చెల్లించాలని కోరడమే ఆ సిబ్బంది చేసిన నేరం. విద్యుత్ బిల్లులు చెల్లించాలని సిబ్బంది కోరగా, అతనిపై యువకుడు పిడిగుద్దులు కురిపించాడు. ఈ దాడిలో విద్యుత్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్‌లో విద్యుత్ బకాయిలు రూ.6,858 చెల్లించాలని సాయి గణేష్ అనే విద్యుత్ సిబ్బంది రాములు అనే ఇంటి యజమానిని అడిగాడు. బిల్లు కట్టడానికి యజమాని నిరాకరించారు. దీంతో విద్యుత్ సిబ్బంది కరెంటు కట్ చేశారు. దీంతో యజమాని కుమారుడు కిక్ బాక్సర్ అయిన మురళీధర్ రావు(19) విద్యుత్ సిబ్బందిపై దాడి చేసి పిడి గుద్దులు గుద్దాడు. ఈ పిడిగుద్దులకు తాళలేక ఆ సిబ్బంది అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. వెంటనే స్థానికులు అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments