Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యుత్ బిల్లులు చెల్లించాలన్న సిబ్బంది.. ముష్టిఘాతాలు కురిపించిన కిక్ బాక్సర్ (Video)

వరుణ్
శుక్రవారం, 19 జులై 2024 (13:14 IST)
హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్‌లో విద్యుత్ సిబ్బందిపై యువకుడు ఒకరు ముష్టిఘాతాలు కురిపించాడు. విద్యుత్ బకాయిలు చెల్లించాలని కోరడమే ఆ సిబ్బంది చేసిన నేరం. విద్యుత్ బిల్లులు చెల్లించాలని సిబ్బంది కోరగా, అతనిపై యువకుడు పిడిగుద్దులు కురిపించాడు. ఈ దాడిలో విద్యుత్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్‌లో విద్యుత్ బకాయిలు రూ.6,858 చెల్లించాలని సాయి గణేష్ అనే విద్యుత్ సిబ్బంది రాములు అనే ఇంటి యజమానిని అడిగాడు. బిల్లు కట్టడానికి యజమాని నిరాకరించారు. దీంతో విద్యుత్ సిబ్బంది కరెంటు కట్ చేశారు. దీంతో యజమాని కుమారుడు కిక్ బాక్సర్ అయిన మురళీధర్ రావు(19) విద్యుత్ సిబ్బందిపై దాడి చేసి పిడి గుద్దులు గుద్దాడు. ఈ పిడిగుద్దులకు తాళలేక ఆ సిబ్బంది అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. వెంటనే స్థానికులు అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments