Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యుత్ బిల్లులు చెల్లించాలన్న సిబ్బంది.. ముష్టిఘాతాలు కురిపించిన కిక్ బాక్సర్ (Video)

వరుణ్
శుక్రవారం, 19 జులై 2024 (13:14 IST)
హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్‌లో విద్యుత్ సిబ్బందిపై యువకుడు ఒకరు ముష్టిఘాతాలు కురిపించాడు. విద్యుత్ బకాయిలు చెల్లించాలని కోరడమే ఆ సిబ్బంది చేసిన నేరం. విద్యుత్ బిల్లులు చెల్లించాలని సిబ్బంది కోరగా, అతనిపై యువకుడు పిడిగుద్దులు కురిపించాడు. ఈ దాడిలో విద్యుత్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్‌లో విద్యుత్ బకాయిలు రూ.6,858 చెల్లించాలని సాయి గణేష్ అనే విద్యుత్ సిబ్బంది రాములు అనే ఇంటి యజమానిని అడిగాడు. బిల్లు కట్టడానికి యజమాని నిరాకరించారు. దీంతో విద్యుత్ సిబ్బంది కరెంటు కట్ చేశారు. దీంతో యజమాని కుమారుడు కిక్ బాక్సర్ అయిన మురళీధర్ రావు(19) విద్యుత్ సిబ్బందిపై దాడి చేసి పిడి గుద్దులు గుద్దాడు. ఈ పిడిగుద్దులకు తాళలేక ఆ సిబ్బంది అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. వెంటనే స్థానికులు అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments