Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థునిలతో ఇటుకలు మోయించిన ఎస్ఓ (Video)

ఠాగూర్
మంగళవారం, 20 ఆగస్టు 2024 (09:12 IST)
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో కస్తూర్బా గాంధీ స్పెషల్ ఆఫీసర్ (ఎస్ఓ) భవానీ విద్యార్థినిలతో ఇటుకలు మోయించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. భవనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటన ఉండటంతో విద్యార్ధినిలతో ఇటుకలు మోయించారు. 
 
యాదాద్రి భువనగిరి - చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రాఖీ పండుగ రోజు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటన ఉండడంతో విద్యార్ధినిలతో ఇటుకలు మోపిస్తూ కూలీ పని చేయించారు. విద్యార్థినిలతో ఇటుకలు మోపించడం ఏంటి అని ప్రశ్నించిన వారికి పని చేయించడం తప్పా అని అంటూ ఆమె పొగరుగా సమాధానమిచ్చారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేరే రాష్ట్రాలలో జనాలని చూస్తుంటే సర్ ప్రైజింగ్ గా అనిపిస్తుంది : సరిపోదా శనివారం హీరో నాని

చైతన్య రావ్, హెబ్బా పటేల్ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అమెజాన్ ప్రైమ్‌లో ఆదరణ

భలే ఉన్నాడే' ఫ్యామిలీ అంతా కలసి చూడదగ్గ చిత్రం : రాజ్ తరుణ్

ఈసారైనా?! సినిమా నుండి మొదటి పాట ఆడియన్స్‌ ను అలరిస్తోంది

నాన్ స్టాప్'గా ఎంటర్'టైన్ చేసే చిత్రం నేను - కీర్తన : హీరో, దర్శకుడు చిమటా రమేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్య ప్రయోజనాలు

గృహంలో మనీ ప్లాంట్ పెట్టుకుంటే ఉపయోగాలు ఏమిటి?

హైదరాబాద్‌లో స్వదేశ్, ఫాల్గుణి షేన్ పీకాక్ లిమిటెడ్ ఎడిషన్ దుస్తుల ఆవిష్కరణ

సామ్‌సంగ్ గెలాక్సీ వాచీలకు ఇర్రెగ్యులర్ హార్ట్ రిథమ్ నోటిఫికేషన్‌

తిప్పతీగతో డయాబెటిస్ అదుపు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments