Webdunia - Bharat's app for daily news and videos

Install App

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

ఠాగూర్
శనివారం, 3 మే 2025 (20:04 IST)
అందరి ముందు తనను దూషించి నా ఇజ్జత్ తీశాడంటూ ఓ రైతు ట్రాక్టర్‌కు నిప్పు పెట్టాడు. ట్రాక్టర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ సంఘటన తెలంగాణాలోని నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం చేగుంట గ్రామంలో చోటుచేసుకుంది. 
 
ఈ గ్రామానికి చెందిన గడ్డం రవి అనే రైతు రెండేళ్ల క్రితం ఫైనాన్స్‌లో ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి రూ.98 వేలు చొప్పున నెలసరి వాయిదాల్లో చెల్లిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల రూ.80 వేలు చెల్లించగా, మిగిలిన రూ.18 వేలు చెల్లించాలని ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్లు రవి ఇంటికి వెళ్లారు. దీన్ని అవమానంగా భావించిన రవి.. ఏజెంట్లు తనను దూషించి ఇజ్జత్ తీశాడంటూ ట్రాక్టర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments