Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూలులో దెయ్యం ఉందని భయపడిన విద్యార్థులు... రాత్రంతా ఒంటరిగా స్కూల్‌లో నిద్రించిన టీచర్..

వరుణ్
బుధవారం, 10 జులై 2024 (10:14 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ - జైనద్ మండలం ఆనంద్‌పూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో దెయ్యం ఉందంటూ ఆ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు భయంతో వణికిపోసాగారు. దెయ్యం లేదని ఉపాధ్యాయులు ఎంతగానో చెప్పినప్పటికీ విద్యార్థులు మాత్రం నమ్మలేదు. దీంతో ఒక ఉపాధ్యాయుడు సాహసం చేసి విద్యార్థుల్లో ఉన్న దెయ్యం భయాన్ని పోగొట్టాడు. 
 
ఆ స్కూల్ భవనంలోనే ఒంటరిగా రాత్రిపూట నిద్రపోయాడు. ఇలా విద్యార్థుల్లో భయం పోగొట్టాడు. ఆదిలాబాద్ - జైనద్ మండలం ఆనంద్‌పుర్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో చెట్టు కూలడం, అలానే ఓ ఖాళీ గది నుంచి అరుపులు వస్తున్నాయని దెయ్యం ఉందనే భయం విద్యార్థుల్లో మొదలైంది. వారిలో భయం పోగొట్టేందుకు స్కూల్ టీచర్ రవీందర్ రాత్రంతా ఆ గదిలో నిద్రించారు. ఉదయం స్కూల్‌కు వెళ్లగా టీచర్ క్షేమంగా ఉండడం చూసి దెయ్యం లేదని విద్యార్థుల్లో నమ్మకం కలిగింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments