Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూలులో దెయ్యం ఉందని భయపడిన విద్యార్థులు... రాత్రంతా ఒంటరిగా స్కూల్‌లో నిద్రించిన టీచర్..

వరుణ్
బుధవారం, 10 జులై 2024 (10:14 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ - జైనద్ మండలం ఆనంద్‌పూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో దెయ్యం ఉందంటూ ఆ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు భయంతో వణికిపోసాగారు. దెయ్యం లేదని ఉపాధ్యాయులు ఎంతగానో చెప్పినప్పటికీ విద్యార్థులు మాత్రం నమ్మలేదు. దీంతో ఒక ఉపాధ్యాయుడు సాహసం చేసి విద్యార్థుల్లో ఉన్న దెయ్యం భయాన్ని పోగొట్టాడు. 
 
ఆ స్కూల్ భవనంలోనే ఒంటరిగా రాత్రిపూట నిద్రపోయాడు. ఇలా విద్యార్థుల్లో భయం పోగొట్టాడు. ఆదిలాబాద్ - జైనద్ మండలం ఆనంద్‌పుర్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో చెట్టు కూలడం, అలానే ఓ ఖాళీ గది నుంచి అరుపులు వస్తున్నాయని దెయ్యం ఉందనే భయం విద్యార్థుల్లో మొదలైంది. వారిలో భయం పోగొట్టేందుకు స్కూల్ టీచర్ రవీందర్ రాత్రంతా ఆ గదిలో నిద్రించారు. ఉదయం స్కూల్‌కు వెళ్లగా టీచర్ క్షేమంగా ఉండడం చూసి దెయ్యం లేదని విద్యార్థుల్లో నమ్మకం కలిగింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments