Webdunia - Bharat's app for daily news and videos

Install App

Telangana: తెలంగాణలో విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగింది

సెల్వి
శుక్రవారం, 16 మే 2025 (18:57 IST)
ఈ ఏడాది తెలంగాణ విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 17,162 మెగావాట్లకు చేరుకుందని, గత ఏడాది కంటే ఇది 9.8 శాతం పెరిగిందని అధికారులు వెల్లడించారు. 2025-2026 నాటికి విద్యుత్ డిమాండ్ 18,138 మెగావాట్లకు, 2034-2035 నాటికి 31,808 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు ఇంధన శాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
 
అయినప్పటికీ నాణ్యమైన విద్యుత్‌ను ఎటువంటి అంతరాయం లేకుండా అందిస్తున్నామని అధికారులు తెలిపారు. హైదరాబాద్ డేటా సెంటర్ల కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం అధునాతన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు తీసుకున్న చర్యలను కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్‌లో డేటా సిటీ ఏర్పాటును ప్రకటించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments