Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరూ చూస్తుండగానే కూర్చున్న చోటే గుండెపోటుతో న్యాయవాది మృతి (video)

ఐవీఆర్
గురువారం, 7 ఆగస్టు 2025 (23:52 IST)
తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో అందరూ చూస్తుండగానే హైకోర్టు న్యాయవాది పర్సా అనంత నాగేశ్వర రావు గుండెపోటుతో మృతి చెందారు. గురువారం నాడు మధ్యాహ్నం 2.15 గంటలకు హైకోర్టులో న్యాయవాదులు, హైకోర్టు స్టాఫ్, క్లైంట్స్ చూస్తుండగానే మాజీ స్పెషల్ జిపి, ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన హైకోర్టు న్యాయవాది శ్రీ పర్సా అనంత నాగేశ్వర్ రావు గారు గుండెనొప్పితో కుప్పకూలి చనిపోయారు.
 
ఎంతో భవిష్యత్తు వున్న అనంత నాగేశ్వ రావు ఇలా అర్థాంతరంగా మృతి చెందడంపై ఆయన సహచరులు ఎంతో ఆవేదన చెందారు. వృత్తిలో ఎదుగుతున్న స్థితిలో ఈ విధంగా ఆయన చనిపోవడం చాల బాధాకరమనీ, నాగేశ్వరావు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు పలువురు న్యాయవాదులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments