Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్‌లో స్నాక్స్... మెనూ ఇదే...

ఠాగూర్
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025 (17:12 IST)
తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా, టెన్త్, ఇంటర్ ఫైనల్ ఇయర్ పరీక్షలకు చెందిన విద్యార్థులు ముమ్మరంగా ప్రిపేర్ అవుతున్నారు. ఈ కోవలో పదో తరగతి విద్యార్థులకు స్టడీ అవర్‌లో చిరుతిండ్లు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన తాజాగా మోనూ రూపొందించి ఉత్తర్వులు కూడా జారీచేశారు. 
 
ఈ మెనూ ప్రకారం తృణధాన్యాలతో చేసిన బిస్కెట్లు, పల్లీ చిక్కీ, ఉడకబెట్టిన బొబ్బర్లు, ఉల్లిపాయ పకోడీలు, ఉడకబెట్టిన పెసర్లు, శెనగలు - ఉల్లిపాయ వంటి వంటకాలను రోజుకొకటి చొప్పున విద్యార్థులకు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. 
 
ఈ స్నాక్స్ కోసం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున ఖర్చు చేయనున్నారు. ఇందుకోసం స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఖాతాలకు నిధులు చేయనున్నారు. మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు జరుగనున్నాయి. దీంతో ఈ నెల ఒకటో తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు విద్యార్థులకు సాయంత్రం వేళల్లో స్టడీ అవర్స్‌లో స్నాక్స్ అందించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments